ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. రాజు వేటకు వెళ్లాడు. రాజు తిరిగి భవంతికి రావడానికి చాలా రోజులు పడుతుంది. ఒక ఊరపిచ్చుక రాజుగారి పట్టెమంచం పట్టెల మీద గూడు కట్టింది.
ఊరపిచ్చుక గుడ్లు పెట్టి నాలుగు పిల్లలు చేసింది. అది పిల్లలకు మేత తెచ్చి పెట్టేది.
కొన్నిరోజులు గడిచాక ఆడ పిచ్చుక, మగ పిచ్చుకతో ‘‘ఏమయ్యా మన పిల్లగాండ్లు పెరిగాక వాళ్లు గూడు ఎక్కడ పెట్టుకోవాలి’’ అడిగింది.
మగ పిచ్చుక ‘‘మనం రాజు మంచం పట్టె మీద గూడు పెడితే మన పిల్లలు రాజు కొడుకుల మంచం పట్టెల మీద పెట్టుకుంటారు’’ అంది.
ఊరపిచ్చుక గుడ్లు పెట్టి నాలుగు పిల్లలు చేసింది. అది పిల్లలకు మేత తెచ్చి పెట్టేది.
కొన్నిరోజులు గడిచాక ఆడ పిచ్చుక, మగ పిచ్చుకతో ‘‘ఏమయ్యా మన పిల్లగాండ్లు పెరిగాక వాళ్లు గూడు ఎక్కడ పెట్టుకోవాలి’’ అడిగింది.
మగ పిచ్చుక ‘‘మనం రాజు మంచం పట్టె మీద గూడు పెడితే మన పిల్లలు రాజు కొడుకుల మంచం పట్టెల మీద పెట్టుకుంటారు’’ అంది.
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి